యెస్ బ్యాంకు స్కామ్‌.. సీబీఐ క‌స్ట‌డీలో వాద్వాన్ సోద‌రులు
హైద‌రాబాద్‌: దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌(డీహెచ్ఎఫ్ఎల్‌) ప్ర‌మోట‌ర్లు క‌పిల్ వాద్వాన్‌, దీర‌జ్ వాద్వాన్‌లు ఇవాళ సీబీఐ కోర్టుకు హాజర‌య్యారు. యెస్ బ్యాంకు కేసులో ఇద్ద‌రు సోద‌రుల్ని సీబీఐ విచారిస్తున్న‌ది.  అయితే ఆ కేసులో మే 4వ తేదీ వ‌ర‌కు వాద్వాన్ సోద‌రుల్ని రిమాండ్‌లోకి తీసుకోవాలంటూ ప్ర‌త్యేక క…
భారత్‌, రొమేనియా మ్యాచ్‌ డ్రా
భారత బాలికల ఫుట్‌బాల్‌ జట్టు చక్కటి ప్రదర్శన కనబరిచింది. రొమేనియాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ను మన అమ్మాయిలు ‘డ్రా’ చేసుకున్నారు. టర్కీ వేదికగా ఆదివారం జరిగిన పోరులో భారత్‌  3-3తో రొమేనియాకు దీటుగా బదులిచ్చింది. మన జట్టు తరఫున మరియమ్మల్‌ బాలమురుగన్‌ డబుల్‌ గోల్స్‌తో మెరిస్తే.. సుమతి కుమారి ఓ గోల్‌ న…
అసెంబ్లీకి వెళ్లిన నిండు గర్భిణి ఎమ్మెల్యే
చాలా మంది ఎమ్మెల్యేలు.. శాసనసభ సమావేశాలకు డుమ్మా కొడుతుంటారు. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం నిండు గర్భిణి అయినప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపించేందుకు ఆమె చిత్తశుద్ధితో సభకు హాజరయ్యారు. మహారాష్ట్రలోని బీద్‌ నియోజకవర్గం నుంచి నమిత ముందాద(30) అసెం…
ఢిల్లీ ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తున్నాం..
అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నామని తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలో అరవింద్‌ కేజ్రీవాల్‌ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్న నేపథ్యంలో గౌతమ్‌ గంభీర్‌ మీడియాతో మాట్లాడుతూ..అరవింద్‌ కేజ్రీవాల్‌కు, ఢిల్లీ…
ఢిల్లీలో ఆప్‌ ఘన విజయం
దేశ రాజధాని హస్తినలో ముచ్చటగా మూడోసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ పాగా వేసింది. ఢిల్లీ పీఠంపై మరోసారి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆసీనులు కానున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేజ్రీవాల్‌.. మూడో సారి కూడా సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి ఆప్‌ దూసుకెళ్లిం…